ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల రైలు బోగీల్లో ప్రయాణం

ABN, First Publish Date - 2022-05-23T16:57:56+05:30

మహిళల రైలు బోగీల్లో ప్రయాణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.1.30 లక్షల జరిమానా

ఐసిఎఫ్‌, మే 22: చెన్నై, శివారు ప్రాంతాల్లో మహిళల రైలు బోగీల్లో ప్రయాణించిన పురుషుల వద్ద నుంచి రూ.1.30 లక్షలు జరిమానా వసూలుచేశారు. మహిళల కోసం కార్యాలయాల సమయంలో ప్రత్యేక రైళ్లు నడపడంతో పాటు సాధారణ విద్యుత్‌ రైళ్లలో వారి కోసం తలా రెండు బోగీలు కేటాయించారు. ఈ పెట్టెల్లో ప్రయాణించే పురుషులకు రైల్వే పోలీసులు జరిమానాగా రూ.300 నుంచి రూ.500 వరకు విధిస్తున్నారు. గత 2020లో 205 మంది, 2021లో 62 మంది, ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 119 మందిపై పోలీసులు చర్యలు చేపట్టారు. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 386 మంది ప్రయాణికుల నుంచి రూ.1.30 లక్షల జరిమానా వసూలుచేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-05-23T16:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising