ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.500 కోట్ల అవినీతిని దాచేందుకే ACB దాడులు

ABN, First Publish Date - 2022-01-22T13:38:39+05:30

పొంగల్‌ సరకుల కొనుగోళ్లులో చోటు చేసుకున్న రూ.500 కోట్ల అవినీతిపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తనపై ఏసీబీ దాడులు జరిగాయని అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌ వెల్లడించారు. దర్మపురిలో ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌


చెన్నై: పొంగల్‌ సరకుల కొనుగోళ్లులో చోటు చేసుకున్న రూ.500 కోట్ల అవినీతిపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తనపై ఏసీబీ దాడులు జరిగాయని అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌ వెల్లడించారు. దర్మపురిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎంకే  అధికారంలోకి వచ్చాక అన్ని శాఖల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, ఇటీవల నాసిరకం పొంగల్‌ కానుక సరకులు పంపిణీ చేసి అప్రతిష్ట పాలైందని విమర్శించారు. పొంగల్‌ సరకుల కొనుగోళ్లలో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగిందని, దానిని మభ్యపుచ్చేందుకే తనపైన, తన కుటుంబీ కులపై ఏసీబీ దాడులను చేయించిందని, ఈ దాడులకు తాము భయపడే ప్రసక్తే లేదని, చట్ట పరంగా ఎదుర్కొంటానని తెలిపారు. ఈ దాడులలో తన ఇంటి నుంచి ఎలాంటి నగదు, నగలు పట్టుబడలేదని ఆయన చెప్పారు.

Updated Date - 2022-01-22T13:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising