ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల భేటీ

ABN, First Publish Date - 2022-06-07T16:42:33+05:30

రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు ప్రత్యేకించి రాజ్యసభ ఎన్నికల వేళ భేటీ కావడం సర్వత్రా కుతూహలంగా మారింది. సోమవారం బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో వీఐపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - రాజకీయంగా కుతూహలం 


బెంగళూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు ప్రత్యేకించి రాజ్యసభ ఎన్నికల వేళ భేటీ కావడం సర్వత్రా కుతూహలంగా మారింది. సోమవారం బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో వీఐపీ లాంజ్‌లో రాష్ట్ర ప్రతిపక్షనేత సిద్దరామయ్య, మాజీ సీఎం యడియూరప్ప తారసపడ్డారు. కాసేపు కూర్చొని సంతోషంగా మాట్లాడుకున్నారు. కుటుంబీకుల గురించి ఆరా తీసి అభిప్రాయాలు పంచుకున్నారు. ఇద్దరు మాజీ సీఎంల భేటీ సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 

Updated Date - 2022-06-07T16:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising