ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటింగ్‎హామ్ టీ ట్వంటీలో భారత్ ఓటమి

ABN, First Publish Date - 2022-07-11T04:43:16+05:30

మూడో టీ ట్వంటీలో భారత్ ఓటమి పాలైంది. 17 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. మొత్తం 20 ఓవర్లలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాటింగ్‌హామ్: మూడో టీ ట్వంటీలో భారత్ ఓటమి పాలైంది. 17 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. మొత్తం 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి టీమిండియా 198 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. 216 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పర్చారు. సూర్య కుమార్ 117 పరుగులు చేసినా ఆ తర్వాత వచ్చిన వారెవరూ నిలకడగా ఆడలేకపోవడంతో భారత్ ఓటమి పాలైంది. అయితే 2-1 తేడాతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. 



Updated Date - 2022-07-11T04:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising