ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Electrical buses: రాజధానికి మరో 921 ఎలక్ట్రికల్‌ బస్సులు

ABN, First Publish Date - 2022-12-10T13:01:38+05:30

కేంద్ర ప్రభుత్వ ఫేమ్‌ -2 పథకంలో భాగంగా సీఈఎస్ఎల్‌ ద్వారా కొత్తగా రాజధాని బెంగళూరు నగరం కోసం 921 ఎలక్ట్రికల్‌ బస్సుల(Electrical bu

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వ ఫేమ్‌ -2 పథకంలో భాగంగా సీఈఎస్ఎల్‌ ద్వారా కొత్తగా రాజధాని బెంగళూరు నగరం కోసం 921 ఎలక్ట్రికల్‌ బస్సుల(Electrical buses)ను కొనుగోలు చేసేందుకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బస్సుల కొనుగోలు ఖర్చులో కొంత భరించనుంది. ఒక్కో ఎలక్ట్రికల్‌ బస్సు ధర రూ 1.50 కోట్లుగా ఉంటుందని ఇందులో కేంద్రం ప్రతిబస్సుకు రూ 39.08 లక్షలు భరించనుండగా మిగిలిన మొత్తాన్ని సీఈఎస్ఎల్‌ కంపెనీ సమకూర్చుకోనుంది. బీఎంటీసీ ఆధ్వర్యంలో ఈ బస్సుల సంచారం జరగనుంది. నగర శివారు ప్రాంతాలకు, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలకు ఈ కొత్త బస్సులను కేటాయించనున్నారు.

Updated Date - 2022-12-10T13:01:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising