ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ర్యాలీలపై నిషేధం పొడిగించిన ఈసీ

ABN, First Publish Date - 2022-01-15T23:17:53+05:30

అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‍‌షోలపై విధించిన నిషేధాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్‍‌షోలపై విధించిన నిషేధాన్ని ఈనెల 22వ తేదీ వరకూ ఎన్నికల కమిషన్ పొడిగించింది. దీనికి ముందు విధించిన నిషేధం శనివారంతో ముగియడంతో ఈసీ ఈ గడవును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఫిజికల్ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం జనవరి 22 వరకూ పొడిగిస్తున్నట్టు చెప్పింది. అయితే, రాజకీయ పార్టీలు ఇండోర్ మీటింగ్స్‌లో 300 మంది లేదా సీట్ల సామర్థ్యంలో 50 శాతం మంది పాల్గొనేందుకు ఈసీ అనుమతించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) నిబంధనలను, కోవిడ్ మార్గదర్శకాలను అన్ని రాజకీయ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఎంసీసీ, కోవిడ్‌కు సంబంధించిన ఆదేశాలన్నీ సక్రమంగా అమలు జరిగేలా చూడాలని రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలను ఈసీ ఆదేశించింది.

Updated Date - 2022-01-15T23:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising