ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Biharలో చెరువులో పడిన కారు...8మంది మృతి

ABN, First Publish Date - 2022-06-11T17:02:42+05:30

బీహార్ రాష్ట్రంలో శనివారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా(బీహార్) : బీహార్ రాష్ట్రంలో శనివారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు చెరువులో పడిపోవడంతో 8 మంది మరణించిన ప్రమాద ఘటన బీహార్ రాష్ట్రంలోని పూర్నియాలో శుక్రవారం అర్దరాత్రి జరిగింది.10 మంది ప్రయాణిస్తున్న కారు వేగంగా వస్తుండగా అదుపు తప్పి చెరువు నీటిలో పడిపోయింది. కారు తారాబడి నుంచి కిషన్ గంజ్‌కు వెళుతుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది. చెరువులో నుంచి 8 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కారులో నుంచి ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా రక్షించారు.

Updated Date - 2022-06-11T17:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising