ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్చువల్ ప్రసంగానికే ప్రధాని పరిమితం.. బిజనౌర్ పర్యటన రద్దు

ABN, First Publish Date - 2022-02-07T17:55:11+05:30

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వర్చువల్‌ ప్రసంగం ద్వారా యూపీ ప్రజలతో మాట్లాడనున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని బిజనౌర్ వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన జన్ చౌపల్ ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే, వాతావరణ కారణాల రీత్యా ఆయన పర్యటన రద్దయింది. దీంతో వర్చువల్ మీట్‌ ద్వారా ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.


Updated Date - 2022-02-07T17:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising