ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Allegation of MP: 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో భారీ అవినీతి

ABN, First Publish Date - 2022-08-04T16:28:26+05:30

ఇటీవల ముగిసిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలం పాటలలో భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుందని డీఎంకే ఎంపీ ఎ. రాజా(DMK MP A. Raja) ఆరోపించారు. ఢిల్లీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                - డీఎంకే ఎంపీ ఎ. రాజా ఆరోపణ


చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ముగిసిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలం పాటలలో భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుందని డీఎంకే ఎంపీ ఎ. రాజా(DMK MP A. Raja) ఆరోపించారు. ఢిల్లీలో బుధవారం ఉదయం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్‌ వేలం పాటల ద్వారా రూ. ఐదు లక్షల కోట్ల వరకూ ఆదాయం లభిస్తుందని గొప్పలు చెప్పుకొందని, అయితే రూ.1.25 లక్షల కోట్లకే వేలంపాటను ఖరారు చేసిందని చెప్పారు. ఈ వేలం పాటల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు రూ. ఐదు లక్షల కోట్ల(Rs. Five lakh crores) మేరకు ఆదాయం రాకపోవడంతో ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో అవినీతి జరిగి ఉంటుందని ఆయన ఆరోపించారు.

Updated Date - 2022-08-04T16:28:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising