ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో పెరిగిన కోవిడ్ కేసులు, 23 మంది మృతి

ABN, First Publish Date - 2022-01-12T01:13:24+05:30

ఢిల్లీలో పెరిగిన కోవిడ్ కేసులు, 23 మంది మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మళ్లీ కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మంగళవారం రోజు కొత్తగా ఢిల్లీలో 21,000 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా వల్ల 23 మంది చనిపోయినట్లు వైద్య అధికారులు తెలిపారు. సోమవారం రోజు 19,166 కోవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 25.65 శాతంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. నగరంలో కోవిడ్ -19 యాక్టివ్ కేసులు 9,000కి పైగా పెరిగాయని, ప్రస్తుతం 74,881కి చేరుకున్నాయని ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2022-01-12T01:13:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising