ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి తానూ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-07-16T04:36:40+05:30

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. జఫ్రాబాద్ ప్రాంతంలో ఓ వ్యక్తి (40) తన భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. జఫ్రాబాద్ ప్రాంతంలో ఓ వ్యక్తి (40) తన భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో పోలీసులకు లేఖ దొరికింది. పేదరికమే తమ ఆత్మహత్యలకు కారణమంటూ వారు రాసిన సుసైడ్ నోట్ తమకు దొరికిందని డీసీపీ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో జఫ్రాబాద్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 



Updated Date - 2022-07-16T04:36:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising