ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టంపై అభిప్రాయం తెలపడం తప్పు కాదు

ABN, First Publish Date - 2022-08-31T09:37:35+05:30

పార్లమెంటు ఆమోదించిన చట్టంపై అభిప్రాయం తెలపకుండా పౌరులను అడ్డుకోవడం అంటే వాక్‌స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సోనియా, రాహుల్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 30: పార్లమెంటు ఆమోదించిన చట్టంపై అభిప్రాయం తెలపకుండా పౌరులను అడ్డుకోవడం అంటే వాక్‌స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి విద్వేష ప్రసంగాలు చేసినందుకుగాను సోనియా, రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ వారు హైకోర్టులో అఫిడవిట్లు సమర్పించారు. ఈ కేసును ద్విసభ్య ధర్మాసనం వచ్చే 27కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా రాహుల్‌, సోనియాలు అఫిడవిట్లను వేర్వేరుగా సమర్పించారు.

Updated Date - 2022-08-31T09:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising