ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరదల్లో కొట్టుకుపోయిన ఐటీ ఉద్యోగి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-07-18T18:01:23+05:30

నీలగిరి జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయిన ఐటీ ఉద్యోగి మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. బెంగళూరులోని ఐటీ కంపెనీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్‌: నీలగిరి జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయిన ఐటీ ఉద్యోగి మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. బెంగళూరులోని ఐటీ కంపెనీకి చెందిన  10 మంది ఉద్యోగులు విహారయాత్రకు వచ్చి నీలగిరి జిల్లా ఉదగై నగర్‌ సమీపంలోని ఓ విడిది గృహంలో బసచేశారు. వీరిలో వినీత చౌదరి అనే మహిళా ఉద్యోగి శనివారం సాయంత్రం కల్లకుట్టి నది వద్దకు వెళ్లిన సమయంలో వరద ఉధృతికి గల్లంతైంది. ఈ విషయం తెలుసుకున్న విపత్తుల నివారణ బృందం సభ్యులు, గూడలూరు పోలీసులు ఆమె జాడ కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ఆదివారం ఉదయం ఆమె మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

Updated Date - 2022-07-18T18:01:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising