ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cyber Police: ఆన్‌లైన్ మోసగాళ్ల నుంచి రూ.30 లక్షలు స్వాధీనం

ABN, First Publish Date - 2022-01-29T02:39:18+05:30

Cyber Police: ఆన్‌లైన్ మోసగాళ్ల నుంచి రూ.30 లక్షలు స్వాధీనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: కాశ్మీర్‌లోని సైబర్ పోలీసులు ఆన్‌లైన్ మోసగాళ్ల నుంచి రూ.30 లక్షలను రికవరీ చేశారు. ఆన్‌లైన్ మోసగాళ్లు విదేశీ కరెన్సీగా మార్చే ప్రక్రియలో ఉన్న రూ.30 లక్షలను కాశ్మీర్‌లోని సైబర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ నగరంలోని ఒక సీనియర్ సిటిజన్ కాశ్మీర్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.11 లక్షలు మోసపూరితంగా విత్‌డ్రా చేయబడిందని పేర్కొన్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు ప్రతినిధి శుక్రవారం తెలిపారు.

Updated Date - 2022-01-29T02:39:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising