ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవార్‌పై విమర్శలు.. బీజేపీ నేత చెంప ఛెళ్లు

ABN, First Publish Date - 2022-05-16T08:51:21+05:30

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు మహారాష్ట్ర బీజేపీ ప్రతినిధి వినాయక్‌ అంబేడ్కర్‌పై ఎన్సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, మే 15: ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు మహారాష్ట్ర బీజేపీ ప్రతినిధి వినాయక్‌ అంబేడ్కర్‌పై ఎన్సీపీ  కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వినాయక్‌ బీజేపీ కార్యాలయంలో కూర్చుని ఉం డగా కొందరు ఎన్సీపీ కార్యకర్తలు లోప లికి ప్రవేశించారు. ఆయనతో వాదనకు దిగారు. వారిలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా వినాయక్‌ను చెంపదెబ్బ కొట్టారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘‘మహారాష్ట్ర బీజేపీ ప్రతినిధి వినాయక్‌ అంబేడ్కర్‌పై ఎన్సీపీ గూండాలు దాడి చేశారు. ఆ గూండాలను తీవ్రంగా శిక్షించాలి’’ అని పాటిల్‌ తన పోస్టులో వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-16T08:51:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising