ఇళ్ల వద్దకే Covid టీకాలు
ABN, First Publish Date - 2022-06-14T13:35:23+05:30
నీలగిరి జిల్లాలో ఇంటింటికి వెళ్లి కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ అమృత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య
పెరంబూర్(చెన్నై), జూన్ 13: నీలగిరి జిల్లాలో ఇంటింటికి వెళ్లి కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ అమృత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో 14 మంది బాధితులు చికిత్సలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, టీకాలు వేయించుకోనివారి వెళ్లకే వెళ్లి టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
Updated Date - 2022-06-14T13:35:23+05:30 IST