ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో పెరిగిన Covid కేసులు

ABN, First Publish Date - 2022-07-17T16:55:51+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజువారీ పెరుగుతున్నాయి. శనివారం 1374 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 1234 మంది, ధారవాడలో 33,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజువారీ పెరుగుతున్నాయి. శనివారం 1374 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 1234 మంది, ధారవాడలో 33, మైసూరులో 22, దక్షిణకన్నడలో 19, బళ్లారిలో 12 మందికి పాజిటివ్‌ ప్రబలింది. 13 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదు కాగా 12 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 777 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందగా వీరిలో బెంగళూరులో ఇద్దరు, బళ్లారిలో ఒకరు ఉన్నారు. 7,296 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 6704మంది ఉన్నారు.

Updated Date - 2022-07-17T16:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising