ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid: 2032 మందికి కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2022-08-13T17:41:01+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజువారి పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 2032 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజువారి పెరుగుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 2032 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 1202 మందికి వైరస్‌ సోకగా మైసూరు(Mysore)లో 132, హాసన్‌ 77, ధారవాడ 75, బళ్ళారి 63, బెంగళూరు గ్రామీణ 60 మం దికి వైరస్‌ ప్రబలింది. 23 జిల్లాలో 50లోపు కేసులు నమోదు కాగా బీదర్‌(Bidar) జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 1686 మంది కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో ఐదుగురు మృతిచెందారు. 10395 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరు 7102 మంది ఉన్నారు.

Updated Date - 2022-08-13T17:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising