ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

975 మందికి Covid పాజిటివ్

ABN, First Publish Date - 2022-07-03T16:14:21+05:30

రాష్ట్రంలో శనివారం 975 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 871, మైసూరులో 22, దక్షిణకన్నడలో 14, ధారవాడ, కోలారులో 9 చొప్పున,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శనివారం 975 కొవిడ్‌ కేసులు  నమోదయ్యాయి. బెంగళూరులో 871, మైసూరులో 22, దక్షిణకన్నడలో 14, ధారవాడ, కోలారులో 9 చొప్పున, శివమొగ్గ, ఉడుపి, ఉత్తరకన్నడలో 6 చొప్పున ఇతర జిల్లాల్లో అంతకులోపు నమోదయ్యాయి. పది జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. 668 మంది కోలుకోగా గడిచిన 24 గంటల్లో శివమొగ్గలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 6,440 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 6,075 మంది ఉన్నారు. 

Updated Date - 2022-07-03T16:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising