ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

750 మందికి Covid పాజిటివ్

ABN, First Publish Date - 2022-06-19T16:50:56+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌ మేరకు 750 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌ మేరకు 750 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోనే 716 మందికి వైరస్‌ సోకగా మైసూరులో 8, దక్షిణకన్నడలో 7, ఉడుపిలో 6, శివమొగ్గలో 5, ధారవాడలో 4, బళ్లారి, బెళగావిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. 425 మంది కో లుకోగా గడిచిన 24 గంటల్లో మృతులు లేరు. ప్రస్తుతం 4,825 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 4,653 మంది ఉన్నారు.

Updated Date - 2022-06-19T16:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising