ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

648 మందికి Covid పాజిటివ్‌

ABN, First Publish Date - 2022-06-16T16:26:09+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు బెంగళూరు కేంద్రంగా తీవ్రమవుతున్నాయి. బుధవారం 648 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 615 మందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు బెంగళూరు కేంద్రంగా తీవ్రమవుతున్నాయి. బుధవారం 648 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 615 మందికి ప్రబలింది. దక్షిణకన్నడలో 12 మంది, మైసూరులో ఐదుగురు, ధారవాడ నలుగురు, శివమొగ్గ ముగ్గురు, తుమకూరులో ఇద్దరికి ప్రబలగా ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 532 మంది కోలుకోగా బెంగళూరులో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 3997 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2022-06-16T16:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising