ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకిన ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజులపాటు సెలవు

ABN, First Publish Date - 2022-02-01T13:49:22+05:30

ఒడిశాలోని ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్-19 బారిన పడితే ఒక వారం పాటు సెలవు తీసుకోవచ్చని రాష్ట్రప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: ఒడిశాలోని ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్-19 బారిన పడితే ఒక వారం పాటు సెలవు తీసుకోవచ్చని రాష్ట్రప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ లో తెలిపింది.మెడికల్ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత వ్యవధిని పొడిగించవచ్చని ఒడిశా సర్కారు పేర్కొంది.ప్రస్తుతం మూడవ కొవిడ్ వేవ్ ఉన్న పరిస్థితిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లయితే ఏడు రోజుల సెలవును అనుమతించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆదేశం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొంది.ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులకు వైరస్ పాజిటివ్ అని తేలితే 14 రోజుల సెలవు అనుమతించారు.


Updated Date - 2022-02-01T13:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising