ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2020లో కొవిడ్‌ మరణాలు 1,60,618

ABN, First Publish Date - 2022-05-27T07:43:17+05:30

దేశంలో 2020లో మొత్తం 18.11లక్షల వైద్య నిర్ధారిత మరణాల చోటుచేసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక


న్యూఢిల్లీ, మే 26(ఆంధ్రజ్యోతి):‘‘దేశంలో 2020లో మొత్తం 18.11లక్షల వైద్య నిర్ధారిత మరణాల చోటుచేసుకున్నాయి. వాటిలో 1,60,618 కొవిడ్‌ మరణాలు ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్యలో రక్తప్రసరణ వ్యవస్థలో తలెత్తిన లోపాలతో సంభవించిన మరణాల శాతం 32.1 అని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌జీఐ) ప్రకటించింది. సంస్థ ప్రకటించిన నివేదిక మేరకు... దేశవ్యాపితంగా వివిధ రోగాలతో ఆ ఏడాది సంభవించిన మరణాల్లో కొవిడ్‌ 4వ అతిపెద్ద కారణంగా నిలిచింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సంఖ్య కంటే ఆర్‌జీఐ ప్రకటించిన కొవిడ్‌ మరణాల సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం. కొవిడ్‌ మరణాలుగా పేర్కొన్న 1,60,618లో ల్యాబ్‌లో వైరస్‌ కారకాన్ని నిర్ధారించినవి 1,38,713. మిగిలిన 21,905 మరణాల్లో వైరస్‌ నిర్ధారణ కాలేదు. 2020లో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్యను మహరాష్ట్ర 61212,  యూపీ16484, కర్ణాటక 15476, ఏపీ 12193, ఢిల్లీ 8744గా ప్రకటించాయి. అరుణాచల్‌ప్రదేశ్‌, లక్షాద్వీప్‌ మాత్రమే మరణాలను నమోదు చేయలేదు.

Updated Date - 2022-05-27T07:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising