ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో పెరిగిన Covid కేసులు

ABN, First Publish Date - 2022-06-17T16:30:39+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం 833 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 791 మందికి. మైసురులో12, ఉడిపిలో ఐదుగురు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం 833 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 791 మందికి. మైసురులో12, ఉడిపిలో ఐదుగురు, దక్షిణకన్నడలో 6, బళ్లారి, బెంగళూరు గ్రామీణ, కోలారులలో నలుగురికి చొప్పున పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ధార్వాడలో ముగ్గురికి, మిగిలిన జిల్లాల్లో ఒకటి, రెండు కేసులు నమోదు అయ్యాయి.458 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో బెళగావిలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 4371 మంది చికిత్ప పొందుతున్నారు.

Updated Date - 2022-06-17T16:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising