ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

200 దాటిన Covid కేసులు

ABN, First Publish Date - 2022-05-26T18:06:39+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నాలుగు నెలల తర్వాత 200 మార్కును దాటాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 208 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులో 197

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నాలుగు నెలల తర్వాత 200 మార్కును దాటాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 208 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులో 197 మంది, దక్షిణకన్నడ 6, మైసూరులో ముగ్గురికి, చిక్కమగళూరు, తుమకూరులో ఒక్కొక్కరికి వైరస్‌ నిర్ధారణ అయింది. 124 మంది డిశ్చార్జ్‌ కాగా 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1799 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2022-05-26T18:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising