ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-01-19T15:36:16+05:30

భారత్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. దాదాపు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : భారత్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. దాదాపు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2,82,970 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 441 మంది మృతి చెందారు. 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000కి చేరింది. కోవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదైంది. దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 8,961కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.


Updated Date - 2022-01-19T15:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising