ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో కొత్తగా 3,207 Corona cases నమోదు

ABN, First Publish Date - 2022-05-16T16:11:35+05:30

దేశంలో Corona virus మళ్లీ పలుచోట్ల విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 29 మంది మృతి చెందారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో Corona virus మళ్లీ పలుచోట్ల విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 29 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని 3,410 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మొత్తం 5,24,243 మంది మృతి చెందినట్లు Central Government పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 190.34 కోట్ల Corona vaccine పంపిణీ చేసినట్లు తెలిపింది.

Updated Date - 2022-05-16T16:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising