ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శీతల పానీయాలతో అనారోగ్యం

ABN, First Publish Date - 2022-04-17T16:17:01+05:30

తిరువణ్ణామలై ఆలయానికి వచ్చిన విదేశీ మహిళ రాష్ట్ర సంప్రదాయ, సహజసిద్ధ పానీయం మజ్జిగ విక్రయిస్తోంది. చిత్తిరై పౌర్ణమి సందర్భంగా తరలివచ్చిన భక్తులకు గిరి ప్రదక్షిణ మార్గంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - మజ్జిగ విక్రయిస్తూ విదేశీ మహిళా అవగాహన ప్రచారం


పెరంబూర్‌(చెన్నై): తిరువణ్ణామలై ఆలయానికి వచ్చిన విదేశీ మహిళ రాష్ట్ర సంప్రదాయ, సహజసిద్ధ పానీయం మజ్జిగ విక్రయిస్తోంది. చిత్తిరై పౌర్ణమి సందర్భంగా తరలివచ్చిన భక్తులకు గిరి ప్రదక్షిణ మార్గంలో కుండల్లో ఉంచిన మజ్జిగను గ్లాసు రూ.10కి విక్రయిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ, వేసవికాలంలో మజ్జిగ శరీరానికి ఎంతో మంచిదన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎండ వేడిమి నుంచి సేదతీరేందుకు శీతలపానీయాలు తాగుతూ అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. సంప్రదాయ, సహజసిద్ధ మజ్జిగలోని పోషలవిలువలను ప్రజలకు తెలియచెప్పేలా ఈ అవగాహన ప్రచారం చేపట్టినట్లు ఆ విదేశీ మహిళ పేర్కొన్నారు.

Updated Date - 2022-04-17T16:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising