ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీపై కోర్టు ధిక్కరణ కేసు మూసివేత

ABN, First Publish Date - 2022-08-31T09:36:56+05:30

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై పెట్టిన కోర్టు ధిక్కరణ కేసును మంగళవారం సుప్రీంకోర్టు మూసివేసింది. బాబ్రీ మసీదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 30: బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై పెట్టిన కోర్టు ధిక్కరణ కేసును మంగళవారం సుప్రీంకోర్టు మూసివేసింది. బాబ్రీ మసీదు విషయమై ఇప్పటికే తీర్పు వెలువడినందున ఇంకా కోర్టు ధిక్కరణ కేసు అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. కట్టడాన్ని పరిరక్షించాలంటూ 1992లో సుప్రీంకోర్టు చేసిన ఆదేశాలను అమలు చేస్తామని అప్పటి యూపీ ప్రభుత్వం తెలిపింది. కానీ అదే ఏడాది అది కూల్చివేతకు గుయింది. దాంతో మహమ్మద్‌ అస్లాం భురే అనే వ్యక్తి ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. 30ఏళ్లుగా కేసు లిస్టు కాకపోవడం, పిటిషనర్‌ 2010లో మరణించడంతో కేసు విచారణకు రాకపోవడం దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Updated Date - 2022-08-31T09:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising