ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలను చెన్నైకి తరలించిన కాంగ్రెస్

ABN, First Publish Date - 2022-07-17T09:20:04+05:30

రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేలను చెన్నైకి తరలించిన కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గోవా కాంగ్రెస్ తన పదకొండు మంది ఎమ్మెల్యేలలో ఐదుగురిని జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలకు వారాంతంలో చెన్నైకి తరలించింది. ఎమ్మెల్యేలు సంకల్ప్ అమోంకర్, యూరి అలెమావో, ఆల్టోన్ డికోస్టా, రోడోల్ఫో ఫెర్నాండెజ్, కార్లోస్ అల్వారెస్ ఫెరీరాను చెన్నైకి తరలించారు. కాంగ్రెస్ శాసనసభ్యులను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ పాట్కర్ ఆరోపించారు.

Updated Date - 2022-07-17T09:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising