రేపు ఉదయం కాంగ్రెస్ నేతల భేటీ
ABN, First Publish Date - 2022-06-21T03:19:22+05:30
Delhi: రాహుల్ గాంధీని రేపు కూడా ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీకి రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రులు కూడా
Delhi: రాహుల్ గాంధీని రేపు కూడా ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలో ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీకి రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రులు కూడా హాజరుకావాలని సమాచారం పంపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిరసన వ్యక్తం చేసేందుకు అనుమతి కోరుతూ పోలీస్ స్టేషన్ సిబ్బందికి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం సమర్పించారు.
Updated Date - 2022-06-21T03:19:22+05:30 IST