ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల్లో ఓటమి.. గుండె పోటుతో కాంగ్రెస్ నేత మృతి

ABN, First Publish Date - 2022-07-18T02:37:08+05:30

మధ్యప్రదేశ్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే క్రమంలో మొదట కాంగ్రెస్ కాస్త..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ అయిన బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే క్రమంలో మొదట కాంగ్రెస్ కాస్త ఆధిపత్యాన్ని చూపించినప్పటికీ.. చివరి ఫలితాలు విడుదలయ్యేనాటికి ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయింది. కాగా, ఈ ఎన్నికల్లో ఓడిన ఓ వ్యక్తి గుండె పోటుతో మరణించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. రాష్ట్రంలోని రెవా మున్సిపాలిటీలోని వార్డ్ నెంబర్ 9 నుంచి పోటీ చేసిన హరినారాయణ్ గుప్త, 14 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనపై అఖిలేష్ గుప్త అనే స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితం చూసిన అనంతరం హరినారాయణ్ గుండెపోటుతో మరణించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Updated Date - 2022-07-18T02:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising