ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్మావతి అమ్మవారి సేవలో సీఎం సతీమణి

ABN, First Publish Date - 2022-04-15T16:00:38+05:30

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం రాత్రి తమిళనాడు సీఎం స్టాలిన్‌ సతీమణి దుర్గ దర్శించుకున్నారు. అనంతరం ఆమెను వేదపండితులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుచానూరు(చెన్నై): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని గురువారం రాత్రి  తమిళనాడు సీఎం స్టాలిన్‌ సతీమణి దుర్గ దర్శించుకున్నారు. అనంతరం ఆమెను వేదపండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు జయకుమార్‌, వీఐ మహేష్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-15T16:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising