ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Three districts: 23 నుంచి సీఎం పర్యటన

ABN, First Publish Date - 2022-08-20T13:24:00+05:30

కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌ జిల్లాల్లో ఈ నెల 23వ తేదీ నుంచి మూడు రోజులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారిస్‌(చెన్నై), ఆగస్టు 19: కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, ఈరోడ్‌ జిల్లాల్లో ఈ నెల 23వ తేదీ నుంచి మూడు రోజులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పర్యటించనున్నారు. ఈ మేరకు సచివాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవైలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరుగనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరం నుంచి విమానం ద్వారా ఈ నెల 23వ తేదీ రాత్రి సీఎం స్టాలిన్‌ కోవైకు వెళతారు. ఆ రాత్రి కోవైలో బసచేస్తారు. మరుసటిరోజు ఉదయం వివిధ శాఖల తరఫున లబ్ధిదారులకు సంక్షేమ సహాయాలు అందజేస్తారు. ఆ రోజు పొల్లాచ్చిలో డీఎంకే(DMK) తరఫున నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. 25న జిల్లా కేంద్రం తిరుప్పూర్‌(Tiruppur) చిన్న, మధ్యతరహా పరిశ్రమల తరఫున నిర్వహించే సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. 26వ తేదీ ఈరోడ్‌ జిల్లాలో పర్యటిస్తారు. పలు అభివృద్ధి పథకాల ప్రారంభం, లబ్ధిదారులకు సహాయాల పంపిణీ చేస్తారు. రాత్రికి చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - 2022-08-20T13:24:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising