ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cmతో మైసూరు రాజమాత భేటీ

ABN, First Publish Date - 2022-07-12T16:33:56+05:30

మైసూరు రాజమాత ప్రమోదాదేవి ఒడయార్‌ సోమవారం బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మైసూరు రాజమాత ప్రమోదాదేవి ఒడయార్‌ సోమవారం బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రమోదాదేవిని సీఎం ఘనంగా సన్మానించారు. సీఎంతో ఆమె దాదాపు అరగంటకు పైగా చర్చ జరప డం రాజకీయంగా తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. మైసూరు జిల్లా నుంచి రాజకుటుంబీకులలో ఒకరికి లోక్‌సభ టికెట్‌ ఇవ్వాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. మైసూరు యువరాజు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేందుకు పెద్దగా ఆసక్తిచూపకపోవడంతో తాజాగా ఇందుకు రాజమాతను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

Updated Date - 2022-07-12T16:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising