ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రనేడ్ దాడిలో పౌరుడి మృతి, 21 మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-03-06T23:31:52+05:30

గ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని అమీరా కాదల్ మార్కెట్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని అమీరా కాదల్ మార్కెట్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆదివారం గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఒక పౌరుడు మృతి చెందగా, ఒక జవాను సహా 21 మంది గాయపడ్డారు. రద్దీగా ఉండే మార్కెట్‌పై ఉగ్రవాదులు  గ్రనేడ్ దాడి జరిపినట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. దాడిలో మృతి చెందిన పౌరుడి వివరాలు వెంటనే తెలియలేదు. ఘటన జరిగిన వెంటనే అదనపు బలగాలు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని  తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2022-03-06T23:31:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising