ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

closing ceremony: చెస్‌ ఒలంపియాడ్‌ ముగింపు వేడుకలకు రాష్ట్రపతి?

ABN, First Publish Date - 2022-07-31T14:07:18+05:30

చెస్‌ ఒలంపియాడ్‌ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూలై 30: చెస్‌ ఒలంపియాడ్‌ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో 44వ చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) పోటీలను నెహ్రూ స్టేడియంలో ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం స్థాయిలోనే ఆగస్టు 10వ తేది ముగింపు వేడుకలు(closing ceremonies) నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఈ వేడులకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 

Updated Date - 2022-07-31T14:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising