ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Metro రైళ్లలో 25 లక్షల మంది ప్రయాణం

ABN, First Publish Date - 2022-02-02T15:47:01+05:30

గత జనవరిలో మెట్రోరైళ్లలో 25.19 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రోరైల్వే ప్రకటనలో తెలిపింది. గతేడాది జనవరి ఒకటి నుంచి డిసెంబర్‌ 31 వరకు 2.53 కోట్ల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించారని తెలిపింది. ఈ జన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: గత జనవరిలో మెట్రోరైళ్లలో 25.19 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రోరైల్వే ప్రకటనలో తెలిపింది. గతేడాది జనవరి ఒకటి నుంచి డిసెంబర్‌ 31 వరకు 2.53 కోట్ల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించారని తెలిపింది. ఈ జనవరిలో 25,19,252 మంది ప్రయాణించారని, జనవరి మూడున అధికంగా 1.35లక్షల మంది ప్రయాణించారని పేర్కొంది. కొవిడ్‌ నిబంధనలు పాటించడంలోనూ మెట్రో రైల్వే సంస్థ ముందంజలో ఉందని ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-02-02T15:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising