ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరుల సోయగం

ABN, First Publish Date - 2022-06-04T13:18:00+05:30

దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 99వ జయంతి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని కలైవానర్‌ అరంగంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                - నగరంలో తొలిసారిగా పుష్ప ప్రదర్శన ప్రారంభం


చెన్నై, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి  కరుణానిధి 99వ జయంతి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని కలైవానర్‌ అరంగంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. డీఎంకే శాసనసభ్యుడు ఉదయనిధి ఈ ప్రదర్శన ప్రారంభించారు. ఊటీ, కొడైకెనాల్‌, ఏర్కాడు, బెంగళూరు, పూనే తదితర నగరాల నుంచి తెప్పించిన 128 రకాలకు చెందిన నాలుగు లక్షలకు పైగా పూలతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఊటీ, కొడైకెనాల్‌, ఏర్కాడు ప్రాంతాల్లో నిర్వహించే విధంగా భారీ యెత్తున ఏర్పాటైన ఈ పుష్ప ప్రదర్శన ఈ నెల ఐదో తేదీ సాయంత్రం వరకు  కొనసాగుతుందని ఎమ్మెల్యే ఉదయనిధి తెలిపారు. ఆయనతోపాటు ఎంపీ దయానిధి మారన్‌,  మంత్రులు ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం, ఎం. సుబ్రమణ్యం సందర్శించారు.

Updated Date - 2022-06-04T13:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising