ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: నగరంలో 5జీ సేవలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-10-07T16:20:08+05:30

రాజధాని నగరం చెన్నైలో 5జీ సేవలు ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్‌(Airtel) ప్రకటించింది. దేశప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్న 5జీ సేవలను ఈ నె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 6: రాజధాని నగరం చెన్నైలో 5జీ సేవలు ప్రారంభించినట్లు ఎయిర్‌టెల్‌(Airtel) ప్రకటించింది. దేశప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్న 5జీ సేవలను ఈ నెల 1న ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్‌ మహానాడులో ప్రధాని మోదీ ప్రారంభించారు. తొలివిడతగా చెన్నై, ఢిల్లీ, ముంబై(Chennai, Delhi, Mumbai) తదితర ప్రధాన నగరాల్లో 5జీ సేవలు పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో, ఎయిర్‌టెల్‌ సంస్థ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, చెన్నైలో 5జీ సేవలు ప్రారంభించినట్లు, దీని వేగం 4జీ కన్నా 30 రెట్లు అధికంగా ఉంటుందని తెలిపింది. 4జీ సిమ్‌కార్డ్‌ ద్వారానే 5జీ సేవలు కూడా పొందవచ్చని, ఈ సేవల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

Updated Date - 2022-10-07T16:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising