ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai నగరంలో 500 ఎలక్ట్రిక్‌ బస్సులు

ABN, First Publish Date - 2022-05-24T15:06:42+05:30

నగరంలో తొలివిడతగా 500 ఎలక్ట్రిక్‌ బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ తెలిపారు. కరూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా స్పందన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): నగరంలో తొలివిడతగా 500 ఎలక్ట్రిక్‌ బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ తెలిపారు. కరూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజా స్పందన ఎలా ఉంటుందో గమనించి దానికి  అనుగుణంగా మరిన్ని బస్సులు నడుపుతామని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో బస్‌ ఛార్జీలు పెరగవన్నారు. సిలిండర్‌కు ఇదివరకే కేంద్రప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీని సక్రమంగా ఇస్తే చాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయని విమర్శించారు.  

Updated Date - 2022-05-24T15:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising