Additional trains: చెన్నై బీచ్-తాంబరం మధ్య అదనపు రైళ్లు
ABN, First Publish Date - 2022-09-09T15:51:05+05:30
చెన్నై బీచ్-తాంబరం(Chennai Beach-Tambaram) మధ్య అదనపు రైళ్లు నడపాలని దక్షిణ రైల్వే నిర్ణయించింది. చెన్నై బీచ్-తాంబరం-చెంగల్పట్టు మధ్య
పెరంబూర్(చెన్నై), సెప్టెంబరు 8: చెన్నై బీచ్-తాంబరం(Chennai Beach-Tambaram) మధ్య అదనపు రైళ్లు నడపాలని దక్షిణ రైల్వే నిర్ణయించింది. చెన్నై బీచ్-తాంబరం-చెంగల్పట్టు మధ్య ప్రతిరోజు 300 సబర్బన్ రైళ్లు నడుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలు, ఉద్యోగాలకు వెళ్లే వారు, పొరు గు రాష్ట్రాల నుంచి తాంబరం చేరుకొనే ప్రయాణికులతో సబర్బన్ రైళ్లు(Suburban trains) రద్దీగా నడుస్తున్నాయి. దీనిపై దృష్టి సారించిన అధికారులు ‘పీక్ అవర్స్’గా పరిగణించే ఉదయం, సాయంత్రం అదనంగా రైళ్లు నడపాలని నిర్ణయించారు.
Updated Date - 2022-09-09T15:51:05+05:30 IST