ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వతంత్ర అభ్యర్థి అదృశ్యం ..పోలీసులకు అతని భార్య ఫిర్యాదు..!

ABN, First Publish Date - 2022-02-21T17:30:51+05:30

ఈరోడ్‌ జిల్లా నంబియూరు పట్టణ పంచాయతీ 5వ వార్డులో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళన చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/అడయార్: ఈరోడ్‌ జిల్లా నంబియూరు పట్టణ పంచాయతీ 5వ వార్డులో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళన చెందిన ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో నంబియూరు రంగనాథపురానికి చెందిన మురుగేశన్‌ (47) నంబియూరు పట్టణ పంచాయతీ 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, శనివారం పోలింగ్‌ తర్వాత ఆయన ఇంటికి చేరలేదు.. దీంతో ఆందోళన చెందిన ఆయన భార్య నంబియూర్‌ పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదుచేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్వతంత్ర అభ్యర్థి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-02-21T17:30:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising