ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగా తిరుగుబాటు గ్రూపులతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏడాది పొడిగించిన కేంద్రం

ABN, First Publish Date - 2022-04-20T20:24:02+05:30

నాగా తిరుగుబాటు గ్రూపులతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏడాది పొడిగించిన కేంద్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మూడు నాగా తిరుగుబాటు గ్రూపులతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు పొడిగించింది. మూడు నాగా తిరుగుబాటు గ్రూపులతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్- రిఫార్మేషన్, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, యూనియన్‌తో ఒప్పందాలు ఏర్పడ్డాయని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-04-20T20:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising