ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కొత్తగా 3,06,064 కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-01-24T17:03:25+05:30

న్యూఢిల్లీ: భారత్ దేశంలో కరోనా మమహ్మరి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా మమహ్మరి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. చాపకింద నీరులా పాకుతుంది. రోజుకు లక్షల సంఖ్యల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3,06,064 కరోనా కేసులు నమోదు కాగా 439 మంది మరణించారు. చికిత్స నుంచి కోలుకుని 2,43,495 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 22,49,335కు చేరగా.. రోజువారీ పాజిటివీటి రేటు 20.75 శాతంగా ఉంది. రికవరి రేటు 93.07 శాతం నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.

Updated Date - 2022-01-24T17:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising