ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్ 2022 : వజ్రాలపై కస్టమ్స్ సుంకం తగ్గింపు

ABN, First Publish Date - 2022-02-01T18:02:17+05:30

సంవత్సరం జనవరిలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ళు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఈ సంవత్సరం జనవరిలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ళు సరికొత్త రికార్డు సృష్టించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు. 2022 జనవరిలో రూ.1.41 లక్షల కోట్లు జీఎస్‌టీ వసూలైందన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలోనే డిజిటల్ కరెన్సీని విడుదల చేస్తుందన్నారు. వజ్రాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు తెలిపారు. కట్ అండ్ ఫైన్ డైమండ్స్‌పై కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. 


Updated Date - 2022-02-01T18:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising