ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

38 ఏళ్ల తర్వాత దొరికిన సైనికుడి అస్థికలు

ABN, First Publish Date - 2022-08-15T09:49:46+05:30

ముప్పై ఎనిమిదేళ్ల క్రితం అమరుడైన లాన్స్‌ నాయక్‌ చంద్రశేఖర్‌ అస్థికలు శనివారం లభించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సియాచిన్‌లో భారీ హిమపాతం వల్ల అమరుడైన లాన్స్‌ నాయక్‌ చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ముప్పై ఎనిమిదేళ్ల క్రితం అమరుడైన లాన్స్‌ నాయక్‌ చంద్రశేఖర్‌ అస్థికలు శనివారం లభించాయి. సముద్ర మట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో సియాచిన్‌ గ్లేసియర్‌పై సైనికులు చంద్రశేఖర్‌ అస్థికలను గుర్తించారు. చంద్రశేఖర్‌ స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ. ఆపరేషన్‌ మేఘదూత్‌లో భాగంగా 1984లో సియాచిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన 19 కుమవూన్‌ రెజిమెంట్‌లో సభ్యుడు. ఆ ఏడాది మే 29న సియాచిన్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. మరుసటి రోజేభారీ హిమపాతం సంభవించడంతో 19 మంది సైనికులు చనిపోయారు. వారిలో 14 మంది మృతదేహలు దొరికాయి. గాలింపు కొనసాగుతుండగా.. చంద్రశేఖర్‌ అస్థికలు దొరికాయి.

Updated Date - 2022-08-15T09:49:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising