ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PAK: మసీదులో బాంబ్ బ్లాస్ట్, 30 మంది మృతి

ABN, First Publish Date - 2022-03-04T21:30:02+05:30

పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న మసీదులో బాంబు పేలి 30 మంది చనిపోయారు, మరో 56 మంది గాయాలపాలయ్యారు. కిస్సా ఖ్వాని బజార్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారికి పెషావర్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పెషావర్ సిటీ పోలీస్ అధికారి ఇజాజ్ అషాన్ చెప్పిన వివరాల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉన్న మసీదులో బాంబు పేలి 30 మంది చనిపోయారు, మరో 56 మంది గాయాలపాలయ్యారు. కిస్సా ఖ్వాని బజార్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గాయపడ్డ వారికి పెషావర్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పెషావర్ సిటీ పోలీస్ అధికారి ఇజాజ్ అషాన్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇద్దరు దుండగులు మసీదులోకి చొరబడే ప్రయత్నంలో ముందుగా డ్యూటీలో ఉన్న పోలీసులపై కాల్పులు జరిపారట. అనంతరం మసీదులో బీభత్సం సృష్టించారని తెలిపారు. శుక్రవారం ప్రార్థన జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని, అయితే ఈ దాడిపై ఏ తీవ్రవాద సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదని పెషావర్ పోలీసులు పేర్కొన్నారు. దాడిలో చనిపోయిన 30 మంది మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని లేడీ రీడింగ్ మీడియా మేనేజర్ ఆసిమ్ ఖాన్ తెలిపారు.

Updated Date - 2022-03-04T21:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising