ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివారం బెంగళూరుకు నవీన్ శేఖరప్ప మృతదేహం

ABN, First Publish Date - 2022-03-19T01:27:59+05:30

ఉక్రెయిన్‌లో చనిపోయిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం ఆదివారం బెంగళూరు చేరుకోనుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఉక్రెయిన్‌లో చనిపోయిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం ఆదివారం బెంగళూరు చేరుకోనుంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన 21 ఏళ్ల నవీన్ ఖార్కివ్ నేషనల్  మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.


ఈ నెల 1న ఆహారం కొనేందుకు బయటకు వచ్చి క్యూలో నిల్చున్న సమయంలో రష్యా బాంబు దాడిలో మరణించాడు. సమీపంలోని ప్రభుత్వం భవనం పైనుంచే రష్యన్ దళాలు దాడికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. నవీన్ మృతిపై విచారణ జరిపిస్తామని రష్యా పేర్కొంది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ.. నవీన్ శేఖరప్ప ఎలా మృతి చెందాడన్న దానిపై కచ్చితమైన సమాచారం ఏదీ లేదని చెప్పారు. 

Updated Date - 2022-03-19T01:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising