ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Boat capsizes: గంగా నదిలో పడవ బోల్తా...ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2022-09-02T12:57:48+05:30

ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని గంగా(Ganga) నదిలో పడవ మునిగిన(Boat capsizes) దుర్ఘటనలో ఐదుగురు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘాజీపూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని గంగా(Ganga) నదిలో పడవ మునిగిన(Boat capsizes) దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. యూపీలోని ఘాజీపూర్ సమీపంలోని రియోటీపూర్ వద్ద గంగా నదిలో(Ganga River) ప్రజలు వారాంతపు సంతకు(weekly market) వెళ్లి పడవలో తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. పడవలో 24 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 17మందిని కాపాడారు. పడవలో ఉన్న వారిలో ఏడుగురు గల్లంతు కాగా, ఐదుగురి పిల్లల మృతదేహాలు వెలికితీశామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అరుణ్ సింగ్ చెప్పారు. 


సంధ్యాకుమార్(6), అనితా పాశ్వాన్(10), అలీసా యాదవ్(5), కుషాల్ యాదవ్(10), సత్యం (12)ల మృతదేహాలను గంగానదిలో నుంచి గజఈతగాళ్లు వెలికితీశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని అధికారులు చెప్పారు. 


Updated Date - 2022-09-02T12:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising